Logo
Download our app
ఢిల్లీ తొక్కిస‌లాట‌పై విచార‌ణ షురూ
NEWS   Feb 16,2025 07:45 am
ఢిల్లీ రైల్వే స్టేష‌న్ లో చోటు చేసుకున్న తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు రాష్ట్ర‌ప‌తి ముర్ము, ప్ర‌ధాని మోడీ. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్. ఇందుకు గాను ద్విస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసింది. క‌మిటీలో స‌భ్యులుగా నార్త‌ర్న్ రైల్వేకి చెందిన న‌ర్సింగ్ దేవ్ , పంక‌జ్ గంగ్వార్. ఇందులో భాగంగా రంగంలోకి దిగింది క‌మిటీ. రైల్వే స్టేష‌న్ లోని సీసీ టీవీ ఫుటేజ్ ను భ‌ద్ర ప‌ర్చాల్సిందిగా ఆదేశించింది.

Top News


SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...
SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...
⚠️ You are not allowed to copy content or view source