Logo
Download our app
రోడ్డు డైవర్షన్ వల్ల నిలిచి పోయిన వాహనాలు
NEWS   Feb 15,2025 09:08 am
ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెం బ్రిడ్జి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బ్రిడ్జి దెబ్బ తినడంతో అధికారులు డెవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. కాగా ఆ మార్గంలో ఓ ఇసుక లారీ టైర్ పంక్చర్ కావడంతో లారీని డ్రైవర్ మధ్యలోనే నిలిపి వేశాడు. దీంతో వెంకటాపురం - భద్రాచలం ప్రధాన రహదారి శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు స్తంభించి పోయింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు కిలోమీటర్ల కొద్ది నిలిచి పోయాయి.

Top News


LATEST NEWS   Feb 14,2026 10:29 pm
జవాన్లకు నివాళిగా మొక్కలు నాటిన విశ్వామిత్ర
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో నిత్యం మొక్కలు నాటుతున్న వరల్డ్ రికార్డ్ గ్రహీత చిరంజీవి...
LATEST NEWS   Feb 14,2026 10:29 pm
జవాన్లకు నివాళిగా మొక్కలు నాటిన విశ్వామిత్ర
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో నిత్యం మొక్కలు నాటుతున్న వరల్డ్ రికార్డ్ గ్రహీత చిరంజీవి...
LATEST NEWS   Feb 14,2026 10:28 pm
ఘనంగా భూసమేతుని సహస్త్ర దీపాలంకరణ
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విశాఖ అప్పయ్య నగర్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర స్వామి ఆలయములో సహస్త్ర దీపాలంకరణ...
LATEST NEWS   Feb 14,2026 10:28 pm
ఘనంగా భూసమేతుని సహస్త్ర దీపాలంకరణ
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విశాఖ అప్పయ్య నగర్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర స్వామి ఆలయములో సహస్త్ర దీపాలంకరణ...
LATEST NEWS   Feb 14,2026 10:45 am
ప్ర‌జా ఆరోగ్యంపై స‌ర్పంచ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌
లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం, చాతకొండ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రజారోగ్య కేంద్రాన్ని సర్పంచ్ వజ్జ విజయ భాస్కర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు...
LATEST NEWS   Feb 14,2026 10:45 am
ప్ర‌జా ఆరోగ్యంపై స‌ర్పంచ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌
లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం, చాతకొండ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రజారోగ్య కేంద్రాన్ని సర్పంచ్ వజ్జ విజయ భాస్కర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు...
⚠️ You are not allowed to copy content or view source