మెట్ పల్లి: మల్లన్న జాతరలో సుజిత్ రావు
NEWS Feb 14,2025 01:41 pm
మెట్ పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో మల్లన్న జాతర మహోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు, మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ చైర్మన్ మహిపాల్, వైస్ చైర్మన్ చానమనేని బాల్ రాజ్, మాజీ సర్పంచ్ పాలేపు రాజన్నా, పవన్, అంజయ్య, మహేష్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.