టైక్వాండో పోటీల్లో 'విక్టరీ' విద్యార్థుల సత్తా
NEWS Feb 13,2025 05:44 pm
రైల్వే కోడూరు: కాకినాడలో జరిగిన టైక్వాండో పోటీల్లో విక్టరీ హైస్కూల్లో చదువుతున్న ఏ.నేత్రశ్రీ (5వ తరగతి), M. వెంకట మోనిష్ (2వ తరగతి) గెలుపొంది మెమొంటోలు, మెడల్స్ అందుకుని, ముందంజలో నిలిచారు. ఈ కార్యక్రమంలో విక్టరీ హైస్కూల్ ప్రిన్సిపాల్ విక్టరీ రామకృష్ణారెడ్డి వారిని ఆశీర్వదించి, అభినందించారు.