గంగాధర మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెరిగిందని పిహెచ్సీ డా. శ్వేత తెలిపారు. ఆమె గురువారం మాట్లాడుతూ.. గత నెల లో 5 ప్రసవాలు చేసినట్లు ఈ నెలలో ఇప్పటి వరకు 2 చేసినట్టు చెప్పారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.