మెట్ పల్లి పట్టణంలో గత కొన్నిరోజులుగా నిర్వహిస్తున్న MPL సీజన్-3 క్రికెట్ టోర్నమెంట్ విజేతగా SRJ జట్టు నిలిచింది. రన్నర్ గా రాహుల్ స్ట్రైకర్స్ జట్టు నిలిచింది. టోర్నమెంటులో 9 టీములు పాల్గొనగా. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోటీ జరిగింది. విజేతలకు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పలువురు క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.