సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్
NEWS Feb 11,2025 02:27 pm
బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులుడాక్టర్ కాంపల్లి శంకర్ , రాజేశ్వరి తెలిపారు. ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, చంద్రకళ, భాస్కర్, తిరుపతి, కుమార్, జిలాని, ఉమేష్, దాతలు పాల్గొన్నారు.