లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం
NEWS Feb 10,2025 07:53 am
రొళ్ల మండలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం మార్చి 12 నుంచి 21వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.12న అంకురార్పణ,13న ఉదయం కలశ స్థాపన కార్యక్రమం, సాయంత్రం లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం,14న బ్రహ్మరథోత్సవం,15న వసంతోత్సవం కొండపై జ్యోతి దర్శనం,16న గరుడోత్సవం,17 న పూల పల్లకి,18న దేవత కీర్తనలు,19న భూతప్ప సేవలు, 20న భక్తుల మొక్కుల అర్పణ,21 స్వామి వారి ప్రసాద వితరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.