ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన సాని కొమ్ము రమేష్ రెడ్డి నానమ్మ దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన ములుగు మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు పాలెపు శ్రీనివాస్ . ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గడ్డమీది భాస్కర్ , స్వామి రావు , చోటు మొహమ్మద్ మరియు తదితరులు పాల్గొన్నారు.