సనాతన సాఫ్ట్ వేర్ కంపెనీ నూతన కార్యాలయం ప్రారంభం
NEWS Feb 08,2025 05:03 pm
బెల్లంపల్లి పట్టణలోసనాతన సాఫ్ట్ వేర్ కంపెనీ నూతన కార్యాలయంనుమాజీఎమ్మెల్యేదుర్గం చిన్నయ్యతో సత్యసాయిసెంట్రల్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్ జెరత్నాకర్ కలిసి ప్రారంభించారు. బెల్లంపల్లి పట్టణ పరిసర ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ ప్రాంతంలో నిరుద్యోగం రూపు మాపడానికి సనాతన సాఫ్ట్ వేర్ కంపెనీపెట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల శ్వేత శ్రీధర్, సుదర్శన్, నెల్లి రమేష శ్రీలత సనాతన కంపెనీ నిర్వాహకులు ఎర్ర శ్రీరంగనాథరాజు, శ్రీనాథరాజు, సాయి నాథ రాజు, తదితరులు పాల్గొన్నారు.