రైతును సన్మానించిన మంత్రి
NEWS Feb 08,2025 12:21 pm
ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో బొమ్మ చేరాలు అనే రైతుకు 220 క్వింటాల వడ్లు దిగుబడి రాగా, దానికిగాను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన 500 రూపాయల బోనస్ 1,10,000 లక్ష పదివేల రూపాయలు పొందాడు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి , మంత్రి సీతక్క కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇంచర్ల గ్రామంలో బొమ్మే చేరాలు కు మంత్రి సీతక్క సన్మానం చేశారు.