Download our app
✖
Download our app
రిషి చరణ్ తేజ్ కు ఏఎస్పీ అభినందన
NEWS Feb 07,2025 01:54 pm
బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఆకునూరి రిష్ చరణ్ తేజ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అజీమ్ ప్రేమ్ జీ విశ్వ విద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబర్చాడు. సీటు సంపాదించాడు. తను 10వ తరగతి వరకు స్థానికంగా చదివాడు. ఇంటర్ ప్రైవేట్ కాలేజీలో చదివాడు. మంచి మార్కులు పొందాడు. సత్తా చాటాడు. ఈ సందర్బంగా ఆకునూరి రిష్ చరణ్ తేజను ఏఎస్పీ రవికుమార్ పూలమాలలు వేసి, ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరింత ఎదగాలని ఆకాక్షించారు.
Top News
LATEST NEWS Feb 14,2026 10:45 am
ప్రజా ఆరోగ్యంపై సర్పంచ్ పర్యవేక్షణ
లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం, చాతకొండ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రజారోగ్య కేంద్రాన్ని సర్పంచ్ వజ్జ విజయ భాస్కర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు...
LATEST NEWS Feb 14,2026 10:45 am
ప్రజా ఆరోగ్యంపై సర్పంచ్ పర్యవేక్షణ
లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం, చాతకొండ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రజారోగ్య కేంద్రాన్ని సర్పంచ్ వజ్జ విజయ భాస్కర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు...
LATEST NEWS Feb 13,2026 11:44 pm
భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు....
LATEST NEWS Feb 13,2026 11:44 pm
భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు....
LATEST NEWS Feb 13,2026 10:56 pm
కరీంనగర్లో సత్తా చూపిన బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్...
LATEST NEWS Feb 13,2026 10:56 pm
కరీంనగర్లో సత్తా చూపిన బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్...
⚠️ You are not allowed to copy content or view source