కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే
NEWS Feb 06,2025 01:01 pm
ఎన్.ఎచ్ 368B సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు ఉన్న ప్రపోజలు వేములవాడ మీదుగా కోరుట్ల వరకు విస్తరించాలని కోరుతూ కేటీఆర్ తో కలిసి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ వినతపత్రం అందజేశారు. ఈ విస్తరణ వల్ల ఈ రహదారి వెంబడి ఉన్న తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాల అనుసంధానంతో పాటు ఎన్.ఎచ్ 63కి అనుసంధానం అవుతుందని కేంద్రమంత్రికి తెలిపారు.