పార్టీ విప్ లుగా వివేకానంద్..సత్యవతి
NEWS Feb 06,2025 03:36 am
బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీకి సంబంధించి శాసన సభ , శాసన మండలిలో ఎమ్మెల్యే వివేకానంద్ , ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ లను పార్టీ విప్ లుగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా వెల్లడించింది. ప్రజల తరపున తమ గొంతు వినిపించాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు హిత బోధ చేశారు.