పాఠశాలలో వసంత పంచమి వేడుకలు
NEWS Feb 04,2025 05:59 am
మెట్పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దొంతుల రాజ్ కుమార్ , చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్ , ప్రిన్సిపల్ విజయ కుమారి , ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.