మల్లాపూర్ మండలం వేంపల్లి చెరువులో సోమవారం మొసలి ప్రత్యక్షమైంది. వేంపల్లి శివారులోని తాళ్లచెరువులో అటుగా వెళ్తున్న రైతులకు మొసలి ఒడ్డుపై తిరుగుతూ కనిపించింది. దీంతో వారు భయాందోళనలకు గురయ్యారు. గత 4 రోజులు చెరువు పరిసరాల్లోనే మొసలి ఉన్నట్లు తెలుస్తుంది మొసలిని ఫారెస్ట్ అధికారులు పట్టుకొని గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు