హైదరాబాద్ జలవిహార్ లో ఈనెల 14న మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనంలో చారిత్రక వాస్తవాలు, అనుభవాలను ఈ పుస్తకంలో రాశారు. సీఎంను కలిసి రావాల్సిందిగా ఆహ్వానం అందించారు దేవేందర్ గౌడ్ తనయుడు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్.