గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా కే.కే .చౌదరి,
NEWS Jan 31,2025 04:55 pm
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల ప్రకారం మంత్రి నారా లోకేష్ ఆదేశానుసారం ఉమ్మడి గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా ఏపీ ఖాది, గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కేకే చౌదరిని నియమించారు. తనపై నమ్మకంతో అధిష్టానం ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని ఈ సందర్భంగా కేకే చౌదరి తెలిపారు.