కామారెడ్డి జిల్లా మర్కల్ అశోక్ గార్డెన్స్ లో చెరుకు అభివృద్ధి కమిటీ (CDC) ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిధి గా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరయ్యారు. చైర్మనగా ఇర్షాద్ఉద్దిన్. డైరెక్టర్లుగా పీర్ రెడ్డి , నరేందర్ రెడ్డి MLA మదన్ మోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ది పనులు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.