కోరుట్ల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ చైల్డ్ మ్యారేజ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సైకాలజిస్ట్ భూమేష్, కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ హరిప్రియ పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.