సాహిత్య అకాడమీ SRM ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ చెన్నై వారి దక్షిణ భారత కథా రచయితల సమ్మేళనానికి తెలంగాణ నుంచి ప్రముఖ రైటర్ పెద్దింటి అశోక్ కుమార్ ఎంపిక య్యారు. 5 సౌతిండియా రాష్ట్రాల రచయితలు పాల్గొనే ఈసదస్సు ఫిబ్రవరి 3న చెన్నైలో జరగ నుంది. మట్టి జీవితాలను, ఉద్యమాన్ని కథలుగా మలిచి సాహిత్య లోకానికి పరిచయం చేసిన పెద్దింటి మళ్లీ చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల రచయి తల సమ్మేళనంలోనూ ఆ కథలను వినిపిస్తారు.