నిదురు మంజూరు చేయాలని మంత్రులను కలిసిన ఎమ్మెల్యే
NEWS Jan 30,2025 09:20 am
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ, సహకార & చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లను కలిసి బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని కోరిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి, ఈ కార్యక్రమంలో టిపిసిసి ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జమ్మికుంట విజయ్ పాల్గొన్నారు..