ఇందల్వాయి మండలంలో మేరు భవనము కోసం స్థలం కేటాయించాలని కోరుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మెరు కులస్తుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఇందల్వాయి మండలం మేరు సంఘంలో 60 కుటుంబాలుండగా, సంఘం సమావేశాలు జరుపుకునేందుకు స్థలం లేనందున స్థలం కేటాయించేందుకు కృషి చేయాలని కోరుతున్నామన్నారు. మేర కుటుంబాలకు కుట్టు మిషన్లు ఇప్పించాలని కోరారు.