ఎగువ ఇందుకూరు పల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో పలు గ్రామాలలో ప్రజలు సరైన రోడ్లు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొనే వారని నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామానికి సిమెంటు రోడ్లు, వేసి గ్రామాలకు నూతన శోభ తీసుకురావడం జరుగుతోందన్నారు.