Logo
Download our app
మడకశిర: అయ్యప్ప స్వామి మండల పూజ
NEWS   Dec 25,2024 10:09 am
మడకశిర మండలం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం మహా మండల పూజ కార్యక్రమాన్ని మడకశిరలో వైభవంగా నిర్వహించారు.అర్చకుల ఆధ్వర్యంలో అయ్యప్పకు అభిషేకంతో పాటు ప్రత్యేక పూల అలంకరణలతో పూజ చేశారు.అనంతరం అయ్యప్ప స్వామి సంకీర్తన చేశారు.అయ్యప్ప స్వాములు పిలుపు మేరకు మడకశిర నియోజకవర్గం ఏపీ డబ్ల్యూ జె అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.మహా పూజ మహోత్సవానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని భక్తి కీర్తనలను ఆలపించారు.

Top News


LATEST NEWS   Sep 11,2026 05:03 pm
ఎక్సైజ్ అధికారులకు సన్మానం
కామారెడ్డి ఎక్సైజ్ సీఐ పోశెట్టి, ఎస్‌ఐలు శ్రీనివాస్, విజయ్ సిద్ధార్థ, కిరణ్‌లను MRPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య, అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి....
LATEST NEWS   Sep 11,2026 05:03 pm
ఎక్సైజ్ అధికారులకు సన్మానం
కామారెడ్డి ఎక్సైజ్ సీఐ పోశెట్టి, ఎస్‌ఐలు శ్రీనివాస్, విజయ్ సిద్ధార్థ, కిరణ్‌లను MRPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య, అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి....
LATEST NEWS   Sep 11,2026 04:58 pm
ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
తెలంగాణ ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్...
LATEST NEWS   Sep 11,2026 04:58 pm
ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
తెలంగాణ ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్...
LATEST NEWS   Sep 11,2026 04:57 pm
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధినేత
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాబోతున్నారు. రేపు, ఎల్లుండి (ఆదివారం, సోమవారం) జరగబోయే బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు. 2019లో భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న...
LATEST NEWS   Sep 11,2026 04:57 pm
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధినేత
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాబోతున్నారు. రేపు, ఎల్లుండి (ఆదివారం, సోమవారం) జరగబోయే బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు. 2019లో భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న...
⚠️ You are not allowed to copy content or view source