LATEST NEWS Sep 01,2026 08:36 pm
ఫీజుల దోపిడీ అరికట్టాలి: మంద నరేష్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొన్ని కళాశాలలు ఫీజులతో దోపిడీకి పాల్పడుతున్నాయని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ ఆరోపించారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంను...