ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
NEWS Dec 17,2024 07:49 pm
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాలుష్యం పెరిగి పోవడంతో నేటి నుంచి ఆన్లైన్, ఆఫ్ లైన్లలో స్కూల్స్ నిర్వహించాలని ఆదేశించింది. ఇప్పటికే గ్రాఫ్-4 స్టేజ్ అమలు చేస్తోంది. తాజాగా హైబ్రిడ్ మోడ్లో పాఠశాలలను నిర్వహించలని ఆదేశించింది. చిన్నారులు, విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు సీఎం.