వైద్యులు విశిష్ట సేవలు అందించాలి
NEWS Dec 17,2024 07:37 pm
లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు ఉన్నారని అన్నారు. భారతీయ యువత, మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఆకాంక్షించారు. మీరందరూ తనకు గుర్తుండి పోతారని అన్నారు.