ఎస్ఎస్ఏ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
NEWS Dec 16,2024 07:49 am
మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు మద్దతు ప్రకటించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాంటెస్ట్ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, వారికి మినిమం బేసిక్ ఇవ్వాలని, వారికి ఇన్సూరెన్స్ హెల్త్ సౌకర్యాలు కల్పించాలని అన్నారు.