రాజ్యాంగ స్పూర్తికి కాంగ్రెస్ విఘాతం
NEWS Dec 15,2024 03:14 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. రాజ్యాంగపు స్పూర్తికి కాంగ్రెస్ విఘాతం కలిగిస్తూ వస్తోందని ఆరోపించారు. దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా ఆ పార్టీ మారి పోయిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీకి తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు పీఎం.