ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వారు చేస్తున్న నిరవధిక సమ్మెకు తపస్ మద్దతు ఉంటుందని పెద్ద శంకరంపేట తపస్ మండల అధ్యక్షులు గుజ్జరి రవి అన్నారు. న్యాయపరమైన డిమాండ్ ను ప్రభుత్వం పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు పాల్గొన్నారు.