Logo
Download our app
నేటి నుంచి యాసంగికి నీటి విడుదల
NEWS   Dec 13,2024 02:32 am
నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి రబీ పంటలకు నీటిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విడుదల చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ లో శుక్రవారం ఉదయం 10 గంటలకు నిజాంసాగర్‌ చేరుకోనున్న మంత్రి ఉత్తమ్ నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం..నిజామాబాద్ జిల్లా పరిధిలో గల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. అక్కడ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి రబీ పంటలకు సంబందించిన సమీక్ష చేపట్టనున్నారు.

Top News


LATEST NEWS   Feb 11,2026 05:12 pm
సిట్‌తో అక్రమాల దర్యాప్తు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను కనుగొనేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పనిచేయాలి. జవాబుపత్రాల...
LATEST NEWS   Feb 11,2026 05:12 pm
సిట్‌తో అక్రమాల దర్యాప్తు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను కనుగొనేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పనిచేయాలి. జవాబుపత్రాల...
LATEST NEWS   Feb 11,2026 05:11 pm
షేరిగూడలో పోలింగ్ ఉద్రిక్తత
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం ముందున్న ఒక ఇంట్లో పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడగా, పోలీసులు...
LATEST NEWS   Feb 11,2026 05:11 pm
షేరిగూడలో పోలింగ్ ఉద్రిక్తత
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం ముందున్న ఒక ఇంట్లో పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడగా, పోలీసులు...
LATEST NEWS   Feb 11,2026 04:20 pm
కిలో వెండి రూ.5 లక్షలు అవుతుందా?
అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కిలో వెండి రూ.5 లక్షలకు చేరుకుంటుందా అన్న చర్చ మొదలైంది. డాలర్ మార్పిడి విలువ, పారిశ్రామిక డిమాండ్,...
LATEST NEWS   Feb 11,2026 04:20 pm
కిలో వెండి రూ.5 లక్షలు అవుతుందా?
అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కిలో వెండి రూ.5 లక్షలకు చేరుకుంటుందా అన్న చర్చ మొదలైంది. డాలర్ మార్పిడి విలువ, పారిశ్రామిక డిమాండ్,...
⚠️ You are not allowed to copy content or view source