కూటమి పాలనకు ప్రజాశీర్వాదం
NEWS Dec 12,2024 02:29 pm
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రగతి పథంలో పోలీస్ శాఖ పయనిస్తోందన్నారు మంత్రి వంగలపూడి అనిత. ఆరు నెలల కాలపు పాలనకు ప్రజలు వంద మార్కులు వేశారని పేర్కొన్నారు. పోలీసు కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ. లక్ష పెంచామన్నారు. బడ్జెట్ లో పోలీసు శాఖకు రూ. 8,495 కోట్లు కేటాయించిన ఘనత తమదేనని అన్నారు.