తుఫాను ఎఫెక్ట్ విద్యా సంస్థలకు సెలవు
NEWS Dec 12,2024 06:11 am
భారీ వర్షాల సూచనల నేపథ్యంలో గురువారం చిత్తూరు జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ శుభం బన్సల్. ఫెంగల్ తుఫాను ప్రభావం ఉందని హెచ్చరించినట్లు తెలిపారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరుతో పాటు ఇతర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ.