న్యాయవాదుల సంఘం అంబేద్కర్ కు నివాళి
NEWS Dec 06,2024 01:30 pm
మెట్పల్లి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు, జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, ఉపాధ్యక్షుడు ఏ రాంబాబు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లేశం, న్యాయవాదులు వెంకట నరసయ్య, వడ్డేపల్లి శ్రీనివాస్, రాజ్ మహమ్మద్ , వెంకటస్వామి , జెడి సుధాకర్ , శంకర్ రెడ్డి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.