Logo
Download our app
వీధిదీపాలు ఏర్పాటు చేయాలని వినతి
NEWS   Dec 03,2024 04:29 pm
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మున్సిపల్ ప‌రిధిలోని సిద్దాపూర్ గౌని నుండి శ్రీ కృష్ణ నగర్ కాలనీ సిద్దాపూర్ వెళ్లే ప్రజలు రాత్రి వేళలో చీకటిగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుపై అడ్డంగా విష కీటకాలు, పాములు, తిరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స‌మ‌స్య‌పై స్థానిక వార్డు కౌన్సిలర్ గుండు రవి, మున్సిపల్ కమిషనరు వినతి పత్రం అందించారు. దీనికి స్పందించిన కమిషన్ వీధి దీపాల‌కు హామీ ఇచ్చారు

Top News


LATEST NEWS   Jun 25,2026 10:03 am
ఏలియన్స్ భూమికి ఎందుకు రాలేదు?
ఇప్పటివరకు ఏలియన్స్ భూమిని సందర్శించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు . దీనినే శాస్త్రవేత్తలు "ఫెర్మీ పారడాక్స్"గా పేర్కొంటారు. అంతరిక్షంలోని అపార దూరాలు, కాంతి వేగ పరిమితులు, నాగరికతలు...
LATEST NEWS   Jun 25,2026 10:03 am
ఏలియన్స్ భూమికి ఎందుకు రాలేదు?
ఇప్పటివరకు ఏలియన్స్ భూమిని సందర్శించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు . దీనినే శాస్త్రవేత్తలు "ఫెర్మీ పారడాక్స్"గా పేర్కొంటారు. అంతరిక్షంలోని అపార దూరాలు, కాంతి వేగ పరిమితులు, నాగరికతలు...
LATEST NEWS   Jun 24,2026 10:38 pm
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన
కథలాపూర్‌లోని కలాదర హైస్కూల్‌లో స్థానిక ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,...
LATEST NEWS   Jun 24,2026 10:38 pm
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన
కథలాపూర్‌లోని కలాదర హైస్కూల్‌లో స్థానిక ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,...
LATEST NEWS   Jun 24,2026 10:36 pm
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం...
LATEST NEWS   Jun 24,2026 10:36 pm
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం...
⚠️ You are not allowed to copy content or view source