Logo
Download our app
పేదరిక నిర్మూలన సంస్థ భవనాన్ని ప్రారంభించిన MLA
NEWS   Dec 03,2024 08:27 am
మెట్‌ప‌ల్లి: అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని గత బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో బిల్లులు అందించి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరుట్ల MLA సంజయ్ కోరారు. మెట్‌ప‌ల్లి మున్సిపల్ పరిధిలోని రూ.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ భవనాన్ని మంగళవారం పుర చైర్ పర్సన్ సుజాత, కమిషనర్ మోహన్‌తో కలిసి ప్రారంభించారు.

Top News


LATEST NEWS   Jun 25,2026 10:03 am
ఏలియన్స్ భూమికి ఎందుకు రాలేదు?
ఇప్పటివరకు ఏలియన్స్ భూమిని సందర్శించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు . దీనినే శాస్త్రవేత్తలు "ఫెర్మీ పారడాక్స్"గా పేర్కొంటారు. అంతరిక్షంలోని అపార దూరాలు, కాంతి వేగ పరిమితులు, నాగరికతలు...
LATEST NEWS   Jun 25,2026 10:03 am
ఏలియన్స్ భూమికి ఎందుకు రాలేదు?
ఇప్పటివరకు ఏలియన్స్ భూమిని సందర్శించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు . దీనినే శాస్త్రవేత్తలు "ఫెర్మీ పారడాక్స్"గా పేర్కొంటారు. అంతరిక్షంలోని అపార దూరాలు, కాంతి వేగ పరిమితులు, నాగరికతలు...
LATEST NEWS   Jun 24,2026 10:38 pm
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన
కథలాపూర్‌లోని కలాదర హైస్కూల్‌లో స్థానిక ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,...
LATEST NEWS   Jun 24,2026 10:38 pm
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన
కథలాపూర్‌లోని కలాదర హైస్కూల్‌లో స్థానిక ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,...
LATEST NEWS   Jun 24,2026 10:36 pm
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం...
LATEST NEWS   Jun 24,2026 10:36 pm
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం...
⚠️ You are not allowed to copy content or view source