పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి
NEWS Dec 02,2024 02:45 pm
ప్రపంచ పర్యావరణ నిర్మూల దినోత్సవం సందర్భంగా సోమవారం కాకినాడ జేఎన్టీయూ NCC కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ 18వ ఎన్సిసి బెటాలియన్ స్టూడెంట్స్ తో ర్యాలీ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఎన్సిసి కమాండర్ ఆఫీసర్ మేజర్ కె మహమ్మద్ ఆసిఫ్, సుబెదార్ మేజర్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కలిసి వరల్డ్ పొల్యూషన్ కంట్రోల్ డే ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని మొక్కలు నాటాలని కోరారు.