Logo
Download our app
మోడీ..కేసీఆర్ కు రేవంత్ స‌వాల్
NEWS   Nov 30,2024 01:20 pm
సీఎం రేవంత్ రెడ్డి రుణ మాఫీకి సంబంధించి రూ. 2,747.67 కోట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దేశంలో ఎక్క‌డైనా ఇంత పెద్ద ఎత్తున రుణ మాఫీ చేసిన దాఖ‌లాలు ఉన్నాయా అని ప్ర‌శ్నించారు. పాల‌మూరులో జరిగిన రైతు పండుగ స‌భ‌లో పీఎం మోడీ , మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ద‌మ్ముంటే రుణ మాఫీకి సంబంధించి త‌న‌తో చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు సీఎం. త‌మ‌ది రైతు ప‌క్ష పాత ప్ర‌భుత్వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

Top News


BIG NEWS   Mar 27,2026 09:20 pm
SDPI கட்சி நிர்வாகிகள் மரியாதை நிமிர்த்த சந்திப்பு
திமுக தலைமையில் முற்போக்கு கூட்டணியில் SDPI கட்சி இணைந்ததை அடுத்து திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் திமுக நகர்மன்ற தலைவர் பாத்திமா பஷீராதாஜ் அவர்களை அவரது இல்லத்தில் SDPI...
BIG NEWS   Mar 27,2026 09:20 pm
SDPI கட்சி நிர்வாகிகள் மரியாதை நிமிர்த்த சந்திப்பு
திமுக தலைமையில் முற்போக்கு கூட்டணியில் SDPI கட்சி இணைந்ததை அடுத்து திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் திமுக நகர்மன்ற தலைவர் பாத்திமா பஷீராதாஜ் அவர்களை அவரது இல்லத்தில் SDPI...
LATEST NEWS   Mar 27,2026 09:19 pm
సీఎంల‌తో ప్ర‌ధాని వ‌ర్చువ‌ల్ భేటీ
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రతను సమీక్షించేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. యుద్ధం కారణంగా ఎదురయ్యే సవాళ్లు, రాష్ట్రాల సన్నద్ధతపై ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్...
LATEST NEWS   Mar 27,2026 09:19 pm
సీఎంల‌తో ప్ర‌ధాని వ‌ర్చువ‌ల్ భేటీ
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రతను సమీక్షించేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. యుద్ధం కారణంగా ఎదురయ్యే సవాళ్లు, రాష్ట్రాల సన్నద్ధతపై ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్...
LATEST NEWS   Mar 27,2026 04:38 pm
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు. ఆ...
LATEST NEWS   Mar 27,2026 04:38 pm
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు. ఆ...
⚠️ You are not allowed to copy content or view source