మైనార్టీ గురుకుల పాఠశాలలో తనిఖీలు
NEWS Nov 30,2024 11:30 am
మెట్పల్లి మైనారిటీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను ఆకష్మిక తనిఖీ చేశారు టీపీసీసీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. వారితో పాటు RDO శ్రీనివాస్, MEO చంద్రశేఖర్, పాఠశాలలోని భోజనశాల, భోజనానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్, పడక గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి లింగం,అల్లూరి మహేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.