జ్ఞాపశక్తి కోల్పోతున్న పీఎం మోడీ
NEWS Nov 30,2024 03:59 am
ఎంపీ రాహుల్ గాంధీ పీఎం మోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ లాగా జ్ఞాపశక్తిని కోల్పోతున్నారని అన్నారు . ఈ మధ్య మోడీ చేసిన ప్రకటనలు , మాట్లాడిన మాటలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై కేంద్ర మంత్రులు నిప్పులు చెరిగారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం మంచి పద్దతి కాదన్నారు ఎస్ జైశంకర్.