మల్యాల ఎస్సైని అభినందంచిన ఎస్పీ
NEWS Nov 29,2024 03:38 am
మల్యాల మండలం నూకపల్లి ప్రధాన రహదారిలో ఇటీవల జరిగిన యాక్సిడెంట్ లో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఒక వ్యక్తి చనిపోయాడు. అక్కడ ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనాన్ని సీసీ కెమెరా ఆధారంగా కనిపెట్టి హిట్ అండ్ రన్ కేసును చేదించినందుకుగాను మల్యాల ఎస్సై నరేష్ కుమార్ ను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తన కార్యాలయంలో ప్రశంసా పత్రాన్ని అందజేసి, అభినందించారు.