Logo
Download our app
మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
NEWS   Nov 28,2024 03:29 pm
కథలాపూర్ మండల కేంద్రంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీను ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పులి శిరీష హరి ప్రసాద్, డైరెక్టర్లు 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ శీను మాట్లాడుతూ.. పాలకవర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్క పనిని సొంత పనిగా నిర్వహించాలని మండలాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.

Top News


LATEST NEWS   May 06,2026 01:02 pm
సీపీ సుమతిని వేధించిన పోకిరీలు
మల్కాజ్‌గిరి కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజు మహిళల భద్రత కోసం అర్ధరాత్రి ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. సగటు మహిళగా ఆమె బస్టాండ్‌లో నిల్చున్నారు. సాధారణ మహిళలకు...
LATEST NEWS   May 06,2026 01:02 pm
సీపీ సుమతిని వేధించిన పోకిరీలు
మల్కాజ్‌గిరి కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజు మహిళల భద్రత కోసం అర్ధరాత్రి ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. సగటు మహిళగా ఆమె బస్టాండ్‌లో నిల్చున్నారు. సాధారణ మహిళలకు...
LATEST NEWS   May 05,2026 07:02 pm
రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా
ఎన్నికల సంఘం బీజేపీకి వంద స్థానాలు దోచి పెట్టింది. ఎన్నికల్లో మేము ఓడిపోలేదని, గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపే ప్రసక్తే లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా...
LATEST NEWS   May 05,2026 07:02 pm
రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా
ఎన్నికల సంఘం బీజేపీకి వంద స్థానాలు దోచి పెట్టింది. ఎన్నికల్లో మేము ఓడిపోలేదని, గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపే ప్రసక్తే లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా...
LATEST NEWS   May 05,2026 12:21 pm
టచ్‎లోకి 10 మంది ADMK ఎమ్మెల్యేలు!
తమిళనాట‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, మెజారిటీకి ఇంకా 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కోసం...
LATEST NEWS   May 05,2026 12:21 pm
టచ్‎లోకి 10 మంది ADMK ఎమ్మెల్యేలు!
తమిళనాట‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, మెజారిటీకి ఇంకా 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కోసం...
⚠️ You are not allowed to copy content or view source