అంజన్నను దర్శించుకున్న జనగామ జడ్జి
NEWS Nov 27,2024 05:33 pm
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని బుధవారం జనగామ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రవీందర్ శర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ పర్యవేక్షకులు గుండి హరిహరనాథ్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, అశోక్ పాల్గొన్నారు.