ఇరిగేషన్ ప్రాజెక్టుల పెండింగ్ పనులపై సమీక్ష
NEWS Nov 27,2024 05:31 pm
సంగారెడ్డి జిల్లా అందోల్, నారాయణఖేడ్, నిమోజకవర్గలకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ పనులు, కొత్తగా చేపట్టాల్సిన మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కూమార్ రెడ్డి సమక్షంలో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు జగ్గారెడ్డి. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు. అధికారులు పాల్గొన్నారు