Logo
Download our app
వైష్ణవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
NEWS   Nov 27,2024 09:06 am
మైలవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వైష్ణవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని,సేవా దృక్పథంతో ఆసుపత్రి నిర్వహించాలని సూచించారు.

Top News


LATEST NEWS   Apr 27,2026 02:19 pm
5వేల మందికి లీటర్ పెట్రోల్ ఫ్రీ!
తిరుపతి రూరల్ ప‌రిధిలోని ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ యాజమాని రొమ్మల రాజేశ్ రెడ్డి పెట్రోల్ కొరత వార్తలతో ఇబ్బంది పడుతున్న ప్ర‌జ‌ల‌కు అండగా నిలిచేందుకు ఒక్కో ద్విచ‌క్ర‌...
LATEST NEWS   Apr 27,2026 02:19 pm
5వేల మందికి లీటర్ పెట్రోల్ ఫ్రీ!
తిరుపతి రూరల్ ప‌రిధిలోని ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ యాజమాని రొమ్మల రాజేశ్ రెడ్డి పెట్రోల్ కొరత వార్తలతో ఇబ్బంది పడుతున్న ప్ర‌జ‌ల‌కు అండగా నిలిచేందుకు ఒక్కో ద్విచ‌క్ర‌...
LATEST NEWS   Apr 27,2026 02:13 pm
60ఏళ్ల త‌ర్వాత‌ కార్మికులకు పెన్షన్‌!
కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ అటల్‌ పెన్షన్‌ యోజన (APY) పథకానికి అర్హులు అప్లై చేసుకోవ‌చ్చు. 18 - 40 ఏళ్ల మధ్య...
LATEST NEWS   Apr 27,2026 02:13 pm
60ఏళ్ల త‌ర్వాత‌ కార్మికులకు పెన్షన్‌!
కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ అటల్‌ పెన్షన్‌ యోజన (APY) పథకానికి అర్హులు అప్లై చేసుకోవ‌చ్చు. 18 - 40 ఏళ్ల మధ్య...
LATEST NEWS   Apr 27,2026 02:01 pm
జనగణన.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ షురూ!
TG: జనగణన–2027లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైంది. మే 10 వరకు ఆన్‌లైన్ https://se.census.gov.in ద్వారా వివరాలు నమోదు చేసుకోవ‌చ్చు. సీఎం రేవంత్,...
LATEST NEWS   Apr 27,2026 02:01 pm
జనగణన.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ షురూ!
TG: జనగణన–2027లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైంది. మే 10 వరకు ఆన్‌లైన్ https://se.census.gov.in ద్వారా వివరాలు నమోదు చేసుకోవ‌చ్చు. సీఎం రేవంత్,...
⚠️ You are not allowed to copy content or view source