ప్రధాని మోదీతో పవన్ భేటీ
NEWS Nov 27,2024 08:34 am
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఏపీలో జలజీవన్ మిషన్ అమలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర పథకాల పొడిగింపు వంటి కీలక అంశాలపైన చర్చించారు. పవన్ తన ఢిల్లీ పర్యటనలో ఈ సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు విందు ఇవ్వనున్నారు.