Logo
Download our app
ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఎమ్మెల్యే తనిఖీలు
NEWS   Nov 27,2024 08:58 am
మెట్‌ప‌ల్లి, కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆక‌స్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు రిజిస్టర్లను పరిశీలించి హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. డయాలసిస్ సెంటర్‌ను పరిశీలించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

Top News


LATEST NEWS   Apr 28,2026 11:04 am
నాసిక్ TCS మతమార్పిడి కేసులో ట్విస్ట్
మహారాష్ట్ర నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో మతమార్పిడి యత్నాల కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తన సహోద్యోగిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు...
LATEST NEWS   Apr 28,2026 11:04 am
నాసిక్ TCS మతమార్పిడి కేసులో ట్విస్ట్
మహారాష్ట్ర నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో మతమార్పిడి యత్నాల కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తన సహోద్యోగిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు...
LATEST NEWS   Apr 28,2026 10:52 am
తెలంగాణలో అతిభారీ ఉష్ణోగ్రతలు!
తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మెండోరా(నిజామాబాద్)లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45...
LATEST NEWS   Apr 28,2026 10:52 am
తెలంగాణలో అతిభారీ ఉష్ణోగ్రతలు!
తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మెండోరా(నిజామాబాద్)లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45...
TECHNOLOGY   Apr 28,2026 10:43 am
గూగుల్‌ AI డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రూ.1.35 లక్షల కోట్ల...
TECHNOLOGY   Apr 28,2026 10:43 am
గూగుల్‌ AI డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రూ.1.35 లక్షల కోట్ల...
⚠️ You are not allowed to copy content or view source