అంబేద్కర్కు నివాళులర్పించిన ఎమ్మెల్యే
NEWS Nov 27,2024 09:05 am
రాజ్యాంగమే లేకుంటే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు ఉండేవి కావని స్టేషన్ ఘనపుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రఘునాథపల్లి మండలంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కడియం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కడియం పూలమాల వేసి నివాళులు అర్పించారు.