Logo
Download our app
తగ్గిన బంగారం, వెండి ధరలు
NEWS   Nov 26,2024 06:39 am
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్​లో 10 గ్రాముల​ 24 క్యారెట్ల‌ బంగారం ధర ₹ 77,240గా ఉంది. 22 క్యారెట్ల‌ బంగారం ₹ 70,800 ఉంది. కిలో వెండి ధర ₹ 98,000గా ఉంది. గ‌త 2 రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గాయి.

Top News


LATEST NEWS   Apr 21,2026 10:03 pm
స‌మ్మెకు సైర‌న్ మోగించిన ఆర్టీసీ జేఏసీ
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండో వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, విశ్రాంత ఉద్యోగుల...
LATEST NEWS   Apr 21,2026 10:03 pm
స‌మ్మెకు సైర‌న్ మోగించిన ఆర్టీసీ జేఏసీ
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండో వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, విశ్రాంత ఉద్యోగుల...
LATEST NEWS   Apr 21,2026 09:53 pm
ఎమ్మిగనూరులో ప్రమాదం తప్పింది
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రమాదం తప్పింది. ట్రెండ్స్ షోరూమ్ పక్కన వరిగడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ వైర్ తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు...
LATEST NEWS   Apr 21,2026 09:53 pm
ఎమ్మిగనూరులో ప్రమాదం తప్పింది
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రమాదం తప్పింది. ట్రెండ్స్ షోరూమ్ పక్కన వరిగడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ వైర్ తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు...
LATEST NEWS   Apr 21,2026 09:52 pm
రాయలసీమలో బీజేపీ శిక్షణ సమీక్ష
అనంతపురంలో నిర్వహించిన రాయలసీమ జోనల్ స్థాయి సమీక్ష సమావేశంలో బీజేపీ కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాల...
LATEST NEWS   Apr 21,2026 09:52 pm
రాయలసీమలో బీజేపీ శిక్షణ సమీక్ష
అనంతపురంలో నిర్వహించిన రాయలసీమ జోనల్ స్థాయి సమీక్ష సమావేశంలో బీజేపీ కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాల...
⚠️ You are not allowed to copy content or view source